Pages

Wednesday 21 September 2011

కాలయాపనకే రైతు కమిటీలు

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షోభం తలెత్తిన ప్రతిసారి కమిటీలు వేసి చేతులు దులిపేసుకుంటున్నాయి.  స్వామినాథన్ కమిటీ సిఫార్సులనే నేటికీ అమలు చేయని కేంద్రం, జయతిఘోష్ సహా పలు కమిటీల సూచనలను పట్టించుకోకుండా మన పాలకులు ఆడుతున్న దొంగాటకాన్ని ఈ రోజు ఈనాడు  ఎడిటోరియల్  పేజిలో ప్రచురితమైన నా వ్యాసం లో ఎండగట్టటం జరిగింది. స్కాన్ చేసిన ఆర్టికల్ ఇక్కడ లింక్ చేస్తున్నాను. చూడగలరు.


                                                                              

No comments: