Pages

Friday 28 April 2023

ఆహారశుద్ధితోనే ఆదాయ స్థిరత్వం

 

ఉత్పత్తిని అదే రూపంలో విక్రయించుకునే కంటే విలువ జోడించడం ద్వారా రెట్టింపు ధరను పొందే అవకాశముంది. భారత్‌లో ఆహారశుద్ధి రంగం విస్తరిస్తున్నప్పటికీ రైతులకు ధరల విషయంలో మాత్రం దగా తప్పడం లేదు. ఓ వైపు విలువ జోడింపు ఉత్పత్తులు సూపర్‌ మార్కెట్లను ముంచెత్తుతుంటే మరోవైపు ఆహారశుద్ధి రంగంలో దేశీయ తయారీ పరిశ్రమ ఇంకా వేగాన్ని అందుకోలేకపోతోంది. ఆహారశుద్ధి పరిశ్రమలను ఎక్కడికక్కడ విస్తరించి వాటిని రైతులతో అనుసంధానిస్తేనే సాగుదార్లకు మేలు జరుగుతుంది. వారికి స్థిరమైన ఆదాయాలు అందుతాయంటున్న నా వ్యాసం ఈ రోజు ఈనాడులో ప్రచురితమైంది.