అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. గత ఏడాది కంటే ఈసారి పర్యావరణం పట్ల ప్రజల్లో ఎంతో అవగాహన పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది అధిక సంఖ్యలో పెట్టిన మట్టి విగ్రహాలే ఇందుకు సాక్ష్యం. ప్రజల్లో ఈ అంశంపై మంచి అవగాహన కల్పించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా అభినందనలు. ఇదే స్పూర్తిని ఇక ముందూ కొనసాగించి మన పర్యావరణాన్ని కాపాడే క్రతువులో ప్రతి ఒక్కరం భాగస్వాములం అవుదాం.
2 comments:
వినాయక చవితి శుభాకాంక్షలు....
మీకు,మీ కుటుంబానికి వినాయక చవితి శుభాకాంక్షలు.
Post a Comment