Pages

Wednesday 17 August 2011

కౌలు రైతుకు కముకు దెబ్బలు

రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ సగం గడిచినా నేటికి 50 శాతం మంది రైతులు, 90 శాతం మంది కౌలుదార్లకు పంట రుణాలు అందలేదు.రుణ అర్హత కార్డులు ఉన్నా రుణాలు ఇవ్వకుండా బ్యాంకులు రైతుల్ని విసిగిస్తున్నాయి. సేద్యానికి ఇవ్వాల్సిన 18  శాతం రుణాల్ని కూడా ఇవ్వడంలో బ్యాంకులు విఫలమవుతుంటే అటు రిజర్వుబ్యాంకు ఇటు కేంద్రం చేతులేత్తేస్తుండటం విషాదం.  రైతులు పంట రుణాలు అందక అప్పుల సేద్యం చేస్తున్న తీరును వివరిస్తూ, బ్యాంకులు, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ రాసిన వ్యాసాన్ని 18 వ తేదీన ఈనాడు ప్రచురించింది.  ఆ క్లిప్పింగ్ ను ఇక్కడ ఇస్తున్నాను.

No comments: