Pages

Monday 14 September 2015

ఇప్పుడు వరి వద్దు.. ఆరుతడే ముద్దు

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా పడుతున్నాయి. వేసిన పంటలకు ఈ వర్షాలు జీవం పోస్తాయి. కానీ ఇప్పటికే ఖరీఫ్‌ సీజన్‌ కళ తప్పింది. పంటల సాగు రెండు రాష్ట్రాల్లో మూడువంతులే సాధ్యపడింది. సీజన్‌ గతి తప్పినా వరి వేయాలనేదే చాలా మంది ఆలోచన. నిజానికి ఇప్పుడు వరి వేస్తే దిగుబడులపై ప్రభావం చూపడం ఖాయం. స్థానిక పరిస్థితుల కారణంగా వరికి బదులు ముందస్తు రబీకి ఆరుతడి పంటలను ఎంచుకోవాలని సూచిస్తున్న నా వ్యాసాన్ని ఈరోజు ఈనాడు ప్రచురించింది.
                     నోట్‌: ప్రచురించిన వ్యాసంలోని పట్టికను లక్షల ఎకరాలకు బదులు హెక్టార్లుగా భావించగలరు
                                                                           


No comments: