ఒక మహోద్విగ్న
ఘట్టం ఆవిష్కృతమైంది
.
ప్రజా రాజధాని అమరావతికి
పునాదిరాయి పడింది
.
విజయదశమి శుభదినాన విజయోస్తు
అంటూ ఆశీస్సులు అందాయి
.
ఇక అందరి స్వప్నం సాకారమవుతుంది
.
అమరావతి విశ్వరాజధానిగా
వెలుగొందుతుంది
.
విజయోస్తు
..!
దిగ్విజయోస్తు
!!
తెలుగు వారందరికీ విజయదశమి
శుభాకాంక్షలు
.
No comments:
Post a Comment