Pages

Tuesday 23 September 2014

జయహో భారత్

                                                                             
ఇది నిజంగా చరిత్రే. తొలి ప్రయత్నంలోనే అంగారక కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశ పెట్టిన మొదటి దేశంగా భారత్ నిలవటం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విజయమిది. ఈ ఘనత సాధించిన తొలి ఆసియా దేశంగా., ప్రపంచంలోనే నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. జపాన్, చైనా వంటి దేశాలకు సాధ్యం కాని విజయాన్ని భారత్ నమోదు చేయటం ఈ విజయం ప్రత్యేకత. ఇస్రో సాధించిన ఈ విజయంతో ఇతర రంగాలు స్ఫూర్తి పొందాలి. అరుణ గ్రహంపై మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) ప్రవేశంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ "ఇస్రో" శాస్రవేత్తలకు పేరు పేరునా అభినందనలు. భారతీయులకు శుభాకాంక్షలు. జయహో భారత్. 

No comments: