నేలలు, మానవారోగ్యాన్ని కాపాడుకోవాలంటే సేంద్రియ వ్యవసాయ విధానాలే శరణ్యం. అయితే వీటికి ధ్రువీకరణ తో పాటు ప్రత్యేక ధరలు ప్రకటించి ప్రత్యేక మార్కెటింగ్ ను కల్పించాలిన బాధ్యత కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలదే అంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.
No comments:
Post a Comment