Pages

Friday 2 February 2018

పల్లెరాగం.. సేద్యగానం

సాగుదార్ల ఆదాయాలు పెంచే దిశగా ఈసారి జైట్లీ బడ్జెట్‌ కొంత కసరత్తు చేసింది. అంతర్లీనంగా ఉత్పాదకతను తద్వరా రైతుల ఆదాయాన్ని పెంచేందుకు దృష్టి పెట్టింది. ఈ అంశాలను విశ్లేషిస్తూ కేంద్రబడ్జెట్లో వ్యవసాయరంగ కేటాయింపులపై నేను రాసిన వ్యాసాన్ని ఈనాడు ఈరోజు ప్రచురించింది.
                                                                         

No comments: