శిశిరం వెళ్లి వసంతం వచ్చేసింది. ఈ నవ వసంతం ఆసాంతం మీరు మీ కుటుంబ సభ్యులు
సుఖసంతోషాలతో జీవించాలని మనసారా కోరుకుంటున్నాను. హితులు, సన్నిహితులు,
ముఖపుస్తక మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ శ్రీ హేవళంబి నామ సంవత్సర
ఉగాది శుభాకాంక్షలు.. మీ. అమిర్నేని హరికృష్ణ
No comments:
Post a Comment