Pages

Monday 29 June 2015

బలిపీఠంపై రైతులు

వ్యవస్థాగతంగా వేళ్లూనుకుపోయిన సమస్యల్ని పరిష్కరించకపోవడంతో వ్యవసాయం ఒక దండుగ మారి వ్యాపకంగా మారింది. వరుస నష్టాలు వస్తున్నా ఒకసారి కాకపోతే మరోసారి ఒడ్డునపడతామన్న గుడ్డినమ్మకంతో సేద్యం కొనసాగిస్తున్న వారు కొందరైతే., కొండల్లా పెరిగిన అప్పులు తీర్చే మార్గం లేక ప్రభుత్వాల తోడ్పాటు లేక మరికొందరు రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. దేశంలో రైతుల ఆత్మహత్యలకు కారణాలు, పరిష్కారాలపై నేను రాసిన వ్యాసాన్ని ఈనాడు ఈరోజు ప్రచురించింది. ఆ వ్యాసాన్ని మీ కోసం ఇక్కడ అప్‌లోడ్‌ చేస్తున్నాను.
                                                           
         



1 comment:

Unknown said...

మేము మా వ్యవసాయ భూముల్లో పనస, చింతపండు కూడా పండిస్తున్నాము. ఇతర రైతులు కూడా అలా అంతరపంటలు వేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చొచ్చు కదా.