Pages

Monday 13 October 2014

అన్నదాతకేదీ వెన్నుదన్ను!

వర్షాభావం రెండు తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా దెబ్బతీస్తే ., తాజాగా సంభవించిన హుద్ హుద్ తుపాన్ ఉత్తరాంధ్ర జిల్లాల్లో పంటలను అతలాకుతలం చేసింది. రుణమాఫీ అమలు ఆలస్యమై రైతులు అప్పులు తెచ్చి పంటలు సాగు చేసుకున్న తరుణంలో పులి మీద పుట్రలా తాజా నష్టాలు రైతుల్ని కోలుకోనీయకుండా దెబ్బతీశాయి. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు రబీ సీజన్ ను రైతులకు ఎలా ఆశావహంగా మలచాల్సిన అవసరమున్నదో విశ్లేషించిన నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.  మీ కోసం ఈ వ్యాసాన్ని అప్ లోడ్ చేస్తున్నాను.
                                                                       

No comments: