Pages

Tuesday 16 October 2012

"సూక్ష్మం" గ్రహిస్తే సేద్యం పదిలం!

భూసారం క్షీణించకుండా పది కాలా పాటు వ్యవసాయం నిలదొక్కుకోవాలంటే ఆచరించదగిన యాజమాన్య పద్దతులను సుస్థిర వ్యవసాయ విధానంగా వ్యవహరిస్తారు. ఈ విధానం కింద మన సహజవనరుల్ని సంరక్షిన్చుకోవడంతో పాటు సంప్రదాయ సాదు పద్దతులు, విత్తనా రకాలాను పరిరక్షించుకోవడం ద్వారా జన్యు వైవిధ్యాన్ని కాపాడుకోవచ్చు. జన్యు, జీవ వైవిధ్యాన్ని కాపాడటమంటే మన వ్యవసాయాన్ని కాపాడుకోవటమే. నెలలో ఉండే సూక్ష్మజీవుల నుంచి భూమిపై బతుకుతూ పంటకు మేలు చేసే కీటకాల వరకు రైతునేస్తాలుగా పేరొందిన అన్ని రకాల జీవులనూ నాశనం చేసే రసాయన సేద్యంతో మన వినాశనాన్ని మనమే కొని తెచ్చుకొంటున్నాం. సేద్యాన్ని పరాదీనం చేస్తున్నాం.జీవ, జన్యు వైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నాం. ఈ అంశాలపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు 'ఈనాడు' ప్రచురించింది. అప్ లోడ్ చేసిన వ్యాసాన్ని మీ కోసం ఇక్కడ లింక్ చేస్తున్నాను.
                                                                                               

No comments: