నాట్లు పడాల్సిన సమయంలో నారుమడులు పోసుకోవాల్సిన దుస్థితి. నేలన్నరగా
వెంటాడిన వర్షాభావంతో పంటలు సాగు చేయకుండానే తీవ్రంగా నష్టపోయిన రైతులు
నేడు కురుస్తున్న వర్షాలతో ఒక్కసారిగా ఆశావహ పరిస్థితులు ఏర్పడ్డాయని
భావించడంలేదు. ఉరుముతున్న ఎల్ నినో పరిస్థితుల్లో వరి నాట్లు పడే సమయానికి
తిరిగి వర్షాభావం తలెత్తితే రైతుల పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముంది. ఈ
పరిణామాలను విశ్లేషిస్తూ., ఇటువంటి సమయాల్లో సర్కారు చర్యలు ఎలా ఉండాలో
సూచిస్తున్న నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఈ
వ్యాసాన్ని ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.
No comments:
Post a Comment