Pages

Thursday 17 November 2011

అధోగతిలో అన్నదాత

          
వేరుసెనగ నాశనమైంది, పత్తి ముంచేసింది. వరి లక్షల ఎకరాల్లో ఎండిపోయింది. మొత్తంగా ఈ ఏడాది ఖరీఫ్ లో పంటలు సాగు చేసిన రైతులు అపార నష్టాన్ని చవి చూశారు. వరుసగా మూడేళ్ళు ఖరీఫ్ పంటలు నాశనమై రాష్ట్ర రైతులు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయారు. అప్పులు తీర్చుకునే మార్గం లేక కొందరు పేద రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. రైతుల దయనీయ స్థితిని ప్రభుత్వం లేశమాత్రం కుడా పట్టించుకోవడం లేదు. వారి దయనీయ స్థితికి కారణాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలో సూచిస్తూ రాసిన నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. స్కాన్ చేసిన కాపీని మీ కోసం ఇక్కడ ఇస్తున్నాను. 
                                                                             
   

No comments: