రైతు సంక్షేమం ధ్యేయంగా...
నిస్సారమైన ఆహారం, మారిన జీవనశైలి, వాతావరణ కాలుష్యం తెస్తున్న సమస్యలతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోంది. ఈ తరుణంలో పోషకవిలువలు అధికంగా చిరుధాన్యాల వాడకాన్ని పెంచాలంటూ నేను రాసిన వ్యాసం అన్నదాత మే సంచికలో ప్రచురితమైంది.
అన్నదాత మే 2022 సంచిక కవర్ పేజి, సంపాదకీయం.