రష్యా -ఉక్రెయిన్ యుద్ధంతో దేశంలో పెట్రో ధరలకు తోడు వంట నూనెల ధరలు పెరిగిపోవడం సామాన్యుడిపై పెను భారం పడుతోంది. నూనె గింజల సాగులో స్వయం సమృద్ధి సాధించే దిశగా వేగంగా అడుగులు వేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.
Tuesday 12 April 2022
Saturday 2 April 2022
రైతుల భాగస్వామ్యంతో…
సాగునీటి సంఘాల్లో రాజకీయ జోక్యం పెరిగి అవి నిర్వీర్యమయ్యాక, నిధుల కొరతతోనూ కాలువల మరమ్మతులు సాగక రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రైతుల భాగస్వామ్యంతో సమర్ధ నీటి యాజమాన్యాన్ని చేపట్టాల్సిన అవసరాన్ని చెబుతూ నేను రాసిన వ్యాసాన్ని అన్నదాత ఏప్రిల్ 2022 సంచిక ప్రచురించింది.
స్థిరాదాయం లేక రైతు బతుకు దుర్భరం
రైతుల నెలసరి సంపాదన కింది స్ధాయి ఉద్యోగి కంటే ఘోరంగా ఉంది. వ్యవసాయం వృద్ధి చెందుతోంది కానీ ఆ సేద్యాన్ని నమ్ముకున్న రైతులు మాత్రం సరిపడ ఆదాయం లేక చితికి పోతున్నారు. రెట్టింపు ఆదాయం మాట దేవుడెరుగు., కొండల్లా పెరిగిన అప్పులతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ పరిస్థితులపై నేను రాసిన ప్రత్యేక వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.
Subscribe to:
Posts (Atom)