సాగుదార్ల అభివృద్ధికి ఊతమివ్వకుండా అరకొర కేటాయింపులతో కేంద్ర బడ్జెట్ రైతుల్ని తీవ్రంగా నిరాశపరిచింది. దీనిపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.
మట్టి అవసరం లేకుండా పంటలు పండించే హైడ్రోపోనిక్స్ విధానంలో పంటలు పండించాలంటే ఎంత ఖర్చవుతుంది వంటి వివరాలతో కూడిన నా వ్యాసం ఫిబ్రవరి '2021 అన్నదాత సంచికలో ప్రచురితమైంది.