రైతులకు ఆసరాగా ప్రత్యేకంగా పెన్షన్ పథకాన్ని అమలు చేయాలంటూ గత పదేళ్లుగా నా వాణి వినిపిస్తున్నా. నరేంద్ర మోదీ నేతృత్వంలోని భాజాపా ప్రభుత్వం ఇటీవల ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావడం అభినందనీయం. దీనిపై అన్నదాత అక్టోబరు'19 సంచికలో నా వ్యాసం.
ప్రపంచాన్ని ఎంతో ప్రభావితం చేసిన ఈ మహనీయిడి నుంచి విశ్వ మానవాళి ఎంతో కొంత నేర్చుకుంది. గాంధీజీ పుట్టిన ఈ దేశం మాత్రం ఆయన నడచిన బాటలో ముందుకు సాగటంలో తడబడుతోంది. మహాత్ముని 150వ జయంతి శుభాకాంక్షలు. బాపు కు ఈటీవీ భారత్ ఘన నివాళి ఇది.