Pages

Monday 28 September 2020

గ్రామోదయ బంధుమిత్ర పురస్కారం

 గ్రామోదయ బంధుమిత్ర పురస్కారం

గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ (జీ కాట్) మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాల సందర్భంగా ఒక జాతీయ సదస్సును వర్చువల్ విధానంలో నిర్వహిస్తోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్ధుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పడిన ఈ జీకాట్ సంస్ధ తొలిసారిగా గ్రామీణ రంగానికి సేవలందించిన పలువురికి "గ్రామోదయ బంధుమిత్ర పురస్కారాలు" ప్రకటించింది. ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసి పురస్కారాన్ని అందించిన సంస్ధ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఢిల్లీ వసంత్, సిఈఓ శ్రవణ్, సీఓఓ సుబ్బరాజు, శ్రీకాంత్ , ఛైర్మన్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి, వైస్ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డిలకు నా ధన్యవాదాలు.






No comments: