గ్రామోదయ బంధుమిత్ర పురస్కారం
Monday, 28 September 2020
గ్రామోదయ బంధుమిత్ర పురస్కారం
Friday, 18 September 2020
ఇలాగేనా రైతుకు భరోసా?
నూటికి 29 శాతం మంది రైతులకే సంస్ధాగత పరపతి అందుతోంది. ఫలితంగా మిగిలిన 69 శాతం మంది రైతులు పెట్టుబడుల కోసం అధిక వడ్డీలకు అప్పులు తేవాలి. కాబట్టి తెచ్చిన పంటను వెంటనే అమ్మేసుకోవాలి. 86 శాతం సన్న, చిన్నకారు రైతులున్న దేశంలో వీరంతా పంటను నిల్వ చేసుకునే శక్తి లేనివారే కదా. మరి 69 శాతం మందికి కూడా సంస్ధాగత రుణాలిస్తే కనీసం వారు మంచి ధర కోసం వేచి చూస్తారు. కేంద్రం ఈ సంగతిని ఎలా విస్మరించిందిలో అర్ధం కావడం లేదు. అంటే క్షేత్రస్థాయి పరిస్థితుల గురించి ఏ మాత్రం అవగాహన లేకుండా తెచ్చిన ఈ వ్యవసాయ బిల్లులపై వ్యతిరేకత రాకుండా ఎలా ఉంటుంది? దీనిపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.
Friday, 4 September 2020
బంతిపూల సాగు-లాభాల బాటలో మైసూరు రైతులు
బంతిపూల సాగులో మైసూరు ప్రాంత రైతుల అనుభవాలపై రాసిన వ్యాసమిది. సమీపంలో విలువ జోడింపు పరిశ్రమలు ఏర్పాటైతే వచ్చే ప్రయోజనాలు రైతులకు ఎలా ఉంటాయనేది ఈ రైతులను చూస్తే అర్ధమవుతుంది. సెప్టెంబరు నెల అన్నదాత మాసపత్రికలో ప్రచురితమైన వ్యాసం ఇది.
Wednesday, 2 September 2020
Tuesday, 1 September 2020
ఇంటి పంటతో ఆరోగ్యం
రసాయన అవశేషాలు ఉన్న పండ్లు, కూరగాయలు తింటూ మన ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నాం. మనకున్న పరిధిలో ఇంటి చుట్టుపక్కల, అపార్టుమెంటు బాల్కనీలు, మిద్దెలపై కాస్త శ్రద్ధ చూపి ఇంటి పంటలు పెంచుకుంటే చక్కని ఆరోగ్యాన్ని పొందగలుగుతాం. దీనిపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.