సేద్యం లాభసాటి కాని పరిస్థితుల్లో రైతులు సమగ్ర వ్యవసాయ విధానాలను
ఆచరించాల్సిన అవసరముంది. వ్యవసాయంతో పాటు పశుపోషణ, పట్టు, కోళ్ల పెంపకం,
తేనెటీగల పెంపకాన్ని చేపట్టగలిగితే ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు
స్ధిరమైన ఆదాయాలను అందుకోవచ్చు. నవంబరు అన్నదాత మాసపత్రికలో విజయరాయి
పరిశోధన కేంద్రం (ప.గో) సహకారంతో తేనెటీగల యూనిట్ ఏర్పాటుతో రైతులకున్న
అదనపు ఆదాయ అవకాశాల గురించిన వ్యాసం అందించాను.
No comments:
Post a Comment