Pages

Wednesday 25 December 2013

రైతు బతుకులో "తుపాను"

రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో ఈ ఏడాది పాలకులకు ప్రజా సమస్యలు పట్టకుండా పోయాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న రైతు వ్యతిరేక నిర్ణయాల వల్ల వ్యవసాయరంగం తీవ్రంగా ప్రభావితమైంది. రైతుల పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. గడచిన ఐదేళ్ళలో కేవలం ఒక్క ఏడాది మాత్రమే మంచి పంటను దక్కించుకున్న రైతులు వరుస నష్టాలతో అప్పులు పెంచేసుకున్నారు. ఈ ఏడాది సేద్య రంగం స్థితిగతులపై నేను రాసిన సమీక్షను ఈ రోజు ఈనాడు ప్రచురించింది. ఈ వ్యాసాన్ని మీ కోసం ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.
                                                                             

No comments: