Pages

Tuesday 10 December 2013

అన్నం గిన్నెను తన్నుకెళ్ళే కుట్ర!

ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్లు టి వో ) 9వ మంత్రిత్వ స్థాయి సమావేశాలు ఇండోనేసియా లోని బాలి లో ఈ నెల 6న ముగిశాయి. వ్యవసాయ సబ్సిడీలను మొత్తం ఆహార ఉత్పత్తుల్లో 10 శాతానికి తగ్గించాలన్న సంపన్న దేశాలు తాము 40  శాతానికి పైగా సబ్సిడీలు అందిస్తూ సుద్దులు చెబుతున్నాయి. ఈ నిబందనలు అమల్లోకి వస్తే తమ దేశంలో అమలు జరుగుతున్న  ఆహార భద్రత పధకానికి ముప్పు వాటిల్లుతుందని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. భారత్ వాదనను అంగీకరించక తప్పని పరిస్థితుల్లో ధనిక దేశాలు దిగి వచ్చాయి. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు ముఖ్యంగా ముఖ్యంగా పేద దేశాలకు విజయంగా చెప్పవచ్చు. ఈ అంశాలపై డబ్లు టీ వో చర్చలు ముగిసిన రోజు రాత్రి నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం వ్యాసాన్ని ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.
                                                                         


No comments: