Pages

Sunday 22 April 2012

రైతులతోనా రాజకీయాలు?

మార్చితో ముగిసిన పంట కాలంలో కరవు కారణంగా రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారు. కరవు రైతుల్ని ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంచి ధరలతో పాటు కరవు సాయాన్ని సకాలంలో  అందించి రైతులకు భరోసా ఇవ్వటంలో విఫలమయ్యాయి. రాష్ట్రంలో రాజకీయాలు తప్ప ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిన సార్కారు తీరును తప్పు పడుతూ., మళ్ళీ ఖరీఫ్ సమీపిస్తున్న తరుణంలో రైతుల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వ కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ రాసిన నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఈ వ్యాసం...  లింక్ చూడగలరు.
                                                                

No comments: