Pages

Thursday 3 November 2011

ఎండుతున్న రైతు గుండె

                                                                      
రాష్ట్ర రైతు కరవు కోరల్లో చిక్కుకున్నాడు. 40 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ పంటలు ఎండిపొయినట్లు సర్కారే చెబుతోంది. తీవ్ర కరవుతో అపార నష్టాన్ని చవి చూసిన రైతుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం మరోసారి విఫలమైంది. రైతులు వ్యవసాయం నుంచి వైదొలగే పరిస్థితులకు కారణమవుతున్న సర్కారు తన విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. సేద్య సంస్కరణలను అమలు చేయకపోతే వ్యవసాయం మునుముందు పడకేసే ప్రమాదముందని ఈ రోజు ఈనాడులో ప్రచురితమైన నా వ్యాసంలో పేర్కొనడం జరిగింది. స్కాన్ చేసిన ఈ వ్యాసాన్ని మీ కోసం ఇక్కడ జత చేస్తున్నాను.
                                                        

1 comment:

Anonymous said...

bhahusa raboye tharalalo rythu anty ela untadu ani chaduvukovalemo sir............ a ghoram nenu chudakunda undalani korukuntunna.