కరోనా మహమ్మారి ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలను కుప్ప కూల్చిన ఈ రెండేళ్లలో భారత ఆర్థిక రంగానికి చోదక శక్తిగా నిలిచింది వ్యవసాయరంగమే. కానీ కర్షకుల కన్నీళ్లను తుడిచేందుకు కూడా కేంద్రానికి మనసొప్పకపోవడం దురదృష్టం. సాగుదార్లకు తీవ్ర నిరాశ కలిగించిన కేంద్ర బడ్జెట్ పై నేను రాసిన వ్యాసాన్ని ఈనాడు ఈరోజు ప్రచురించింది.
No comments:
Post a Comment