Pages

Friday, 21 May 2021

రైతుకు ధరల భారం

 పెట్రో, ఎరువుల ధరలు గణనీయంగా పెరగడంతో ఖరీఫ్ ముంగిట రైతులకు పెనుభారం కానుంది.  అధిక ఎరువుల వాడకాన్ని రైతులు తగ్గించుకోవడంతో పాటు సాగు వ్యయాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం మద్దతు ధరాలను పెంచాల్సిన అవసరం ఉందంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. 



No comments: