పెట్రో, ఎరువుల ధరలు గణనీయంగా పెరగడంతో ఖరీఫ్ ముంగిట రైతులకు పెనుభారం కానుంది. అధిక ఎరువుల వాడకాన్ని రైతులు తగ్గించుకోవడంతో పాటు సాగు వ్యయాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం మద్దతు ధరాలను పెంచాల్సిన అవసరం ఉందంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.
No comments:
Post a Comment