Pages

Saturday 7 November 2020

ఆచార్య ఎన్జీ రంగా జయంతి -ఆత్మీయ సత్కారం

రైతు బాంధవుడు, పద్మవిభూషణ్ ఆచార్య ఎన్జీ రంగా 120 వ జయంతి సందర్భంగా ఈరోజు విజయవాడలో జరిగిన సమావేశం ఇది.  మాజీమంత్రి, రైతు నాయకుడు శ్రీ వడ్డే శోభనాద్రీశ్వర రావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో నాకు ఆత్మీయ సత్కారం చేసిన ఆచార్య రంగా కిసాన్ సేవా సమితి కి,  శోభనాద్రీశ్వరరావు గారికి నా ధన్యవాదాలు.









No comments: