మనలో రోగనిరోధక శక్తి బలంగా ఉంటే కరోనా సహా ఎలాంటి వైరస్ లు త్వరితంగా మనల్ని ఆశించే అవకాశం లేదన్నది వైద్యుల మాట. ఈ కారణంగానే గత నెల రోజులుగా రోగనిరోధకశక్తినిచ్చే నిమ్మజాతి పండ్ల వినియోగం అమాంతం పెరిగింది. దురదృష్టం ఏమంటే వాటిని పండించిన రైతులకు మాత్రం ధరలు గిట్టుబాటు కావడం లేదు. వీటి సాగును ప్రోత్సహించాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ రాసిన నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.
No comments:
Post a Comment