Pages

Monday, 10 February 2020

ఆహార నాణ్యతే పెనుసవాలు

పంటలపై పరిమితికి మించిన విషరసాయనాల అవశేషాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో మన ఎగుమతులు తరచూ తిరస్కరణకు గురవుతున్నాయి. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించడం, సేంద్రియ వ్యవసాయ విధానాలను విస్తృతంగా ప్రోత్సహించడం, వీటిపై రైతుల్లో అవగాహన కల్పించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత శ్రద్ధ చూపాల్సిన అవసరముంది. ఈ విషయంలో మహారాష్ట్ర ఎంతో చొరవ చూపుతుందంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.

No comments: