వరదలు, కరవు పరిస్థితులు తరచుగా రైతులతో చెలాగాటమాడుతున్నాయి. ఏటా ఏదో ఒక రాష్ట్రంలో సంభవిస్తున్న విపత్తులతో వేల కోట్ల రైతు,జాతి సంపదను నష్టపోతున్నాం. విపత్తులను ఎదుర్కొనే ధీటైన పరిశోధనలకు నిధుల కేటాయింపులు లేక మన శాస్త్ర నైపుణ్యాలను వినియోగించుకోలేక పోతున్నామంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.
No comments:
Post a Comment