Pages

Monday 28 January 2019

సేద్యంలో డిజిటల్ పరిజ్ఞానం

మా చైర్మన్ శ్రీ రామోజీరావు గారు, ఎండీ కిరణ్ గార్లతో  ఇక్రిశాట్ డిజిటల్  శాస్త్రవేత్తల బృందం సమావేశం. ఈటీవీ భారత్ ద్వారా వ్యవసాయానికి డిజిటల్ పరిజ్ఞానాన్ని జోడించి రైతులకు   సేవలందించే దిశగా చేస్తున్న ప్రయత్నామిది.


No comments: