ఎటువంటి
విధానాలు అమలు చేస్తే రైతులు
స్థిరమైన ఆదాయం పొందుతారనే
విషయం పాలకులకు తెలియనిదేమీ
కాదు. ఇప్పడు
పంట నష్టపోతే వచ్చే ఏడాది
ఖరీఫ్ నాటికి కానీ పరిహారం
(అసలు
వస్తుందన్న గ్యారంటీ లేదు)
చేతికందటం లేదు.
మన రైతులు పంట చేలో
కలుపు మొక్కలు ఏరుతున్నారు
కానీ, ఈ
దేశ "రాజకీయాలకు
పట్టిన చీడల్ని"
వదిలించడంపై దృష్టి
పెట్టి ఉంటే వారి పరిస్థితులు
ఈ పాటికి బాగుపడేవేమో..!
ఏమంటారు?
పంటల బీమా పథకం లోని
లొసుగుల్ని విశ్లేషిస్తూ
నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజ
ఈనాడు ప్రచురించింది.
మీ కోసం ఆ క్లిప్పింగ్....
No comments:
Post a Comment