కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షోభం తలెత్తిన ప్రతిసారి కమిటీలు వేసి చేతులు దులిపేసుకుంటున్నాయి. స్వామినాథన్ కమిటీ సిఫార్సులనే నేటికీ అమలు చేయని కేంద్రం, జయతిఘోష్ సహా పలు కమిటీల సూచనలను పట్టించుకోకుండా మన పాలకులు ఆడుతున్న దొంగాటకాన్ని ఈ రోజు ఈనాడు ఎడిటోరియల్ పేజిలో ప్రచురితమైన నా వ్యాసం లో ఎండగట్టటం జరిగింది. స్కాన్ చేసిన ఆర్టికల్ ఇక్కడ లింక్ చేస్తున్నాను. చూడగలరు.

No comments:
Post a Comment