నా పాతికేళ్ల వ్యవసాయ పాత్రికేయ ప్రయాణంలో ఇంత వైవిధ్యం ఉన్న తోటను నేను చూడటం ఇదే తొలిసారి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్ పేట గ్రామంలో ఉన్న ఈ అటల్ బిహారీ వాజపేయి ఉద్యాన క్షేత్రం సుఖవాసి హరిబాబు గారిది. కేవలం పదేకరాల్లో వందకు పైగా దేశ, విదేశీ పండ్ల చెట్లతో పాటు 10 వేల మొక్కలు, చేపలు, కోళ్లు, జీవాలు, పశువులతో సమగ్ర వ్యవసాయానికి సిసలైన చిరునామాగా నిలుస్తోన్న ఈ సేంద్రియ , ప్రకృతి వ్యవసాయ క్షేత్రం ను చూసి తీరాల్సిందే. హేట్సాఫ్ హరిబాబు గారు.
Saturday, 8 June 2019
Wednesday, 5 June 2019
Monday, 3 June 2019
Sunday, 2 June 2019
Thursday, 16 May 2019
Sunday, 12 May 2019
వరి కి విలువ జోడిస్తేనే లాభం!
ఉత్పత్తిని అదే రూపంలో కంటే విలువ జోడిస్తేనే ధర అధికంగా పలుకుతుంది.
ముఖ్యంగా మద్ధతు ధరలు దక్కని వ్యవసాయోత్పత్తుల విషయంలో విలువ జోడింపు సరైన
పరిష్కారం. కాకపోతే ఇవి రైతులు స్వయంగా చేసుకునే అవకాశం లేదు. కుటీర
పరిశ్రమల స్ధాయిలో ఎక్కడికక్కడ వీటిని ప్రోత్సహిస్తే అన్నదాతలకు మంచి ధరలు
దక్కుతాయి. బియ్యానికి విలువ జోడింపు అవకాశాల గురించి నేను రాసిన
వ్యాసాన్ని అన్నదాత మాసపత్రిక మే సంచిక ప్రచురించింది.
Thursday, 9 May 2019
Subscribe to:
Posts (Atom)

















